చేయి చేయి కలిపి గిరిజనాభివృద్ధికి కృషి
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి > పి.ఓలు వినూత్నంగా ఆలోచించండి > గిరిజనాభివృద్ధికి వేలాది కోట్ల వ్యయం > విశాఖపట్నం , ఫిబ్రవరి 25: అందరం చేయి చేయి కలిపి గిరిజనాభి వృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి…
Image
పేదలకు పూర్తి హక్కులతో ఇళ్ల స్థలాలు
పేదలకు పూర్తి హక్కులతో ఇళ్ల స్థలాల కన్వేయన్స్ డీడ్ లను ఇస్తున్నామని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి తెలిపారు. మంగళవారం నాడు అమరావతి నుండి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ  కార్యాచరణ మార్గదర్శకాలపై శిక్షణ క…